కొత్త చట్టంపై కేసీఆర్ సమీక్ష
- April 13, 2019తెలంగాణ:ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం..కొత్త మున్సిపల్ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటంతో పాటు అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త చట్టం ఉండాలని సీఎం సూచించారు. ఫేస్ బుక్ లో ఓ రైతు ఆవేదనను విని.. స్వయంగా కేసు పరిష్కారానికి కృషి చేసిన సీఎం.. భూవివాదలు లేకుండా కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు పలుమార్లు ప్రకటించారు. పోలింగ్ ముగియటంతో మున్సిపల్ చట్టంపై కసరత్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం