వలసవాసులకు ఆశ్రయం కల్పించనున్న పోర్చుగల్
- April 15, 2019
లిస్బన్ : మధ్యధరా సముద్రంలో చిక్కుకుపోయిన 64 మంది వలసవాసుల్లో పది మందికి తమ దేశంలో ఆశ్రయం కల్పించేందుకు పోర్చుగల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్ దేశాల మధ్య కుదిరిన సహకారం ఒప్పందం నేపథ్యంలో తమ ఆలోచనను తాము ఇప్పటికే మాల్టా ప్రభుత్వానికి తెలియ చేశామని పోర్చుగల్ హోంశాఖ ఒక ప్రకటనలో వివరించింది. వలస వ్యవహారాల విధానంలో ఐరోపా దేశాల మధ్య సహకారానికి సంఘీ భావం ప్రకటిస్తూ వలసవాసులను ఆదుకునే ప్రక్రియలో తాము భాగస్వాములమవుతున్నామని పోర్చుగల్ ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







