వలసవాసులకు ఆశ్రయం కల్పించనున్న పోర్చుగల్
- April 15, 2019లిస్బన్ : మధ్యధరా సముద్రంలో చిక్కుకుపోయిన 64 మంది వలసవాసుల్లో పది మందికి తమ దేశంలో ఆశ్రయం కల్పించేందుకు పోర్చుగల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్ దేశాల మధ్య కుదిరిన సహకారం ఒప్పందం నేపథ్యంలో తమ ఆలోచనను తాము ఇప్పటికే మాల్టా ప్రభుత్వానికి తెలియ చేశామని పోర్చుగల్ హోంశాఖ ఒక ప్రకటనలో వివరించింది. వలస వ్యవహారాల విధానంలో ఐరోపా దేశాల మధ్య సహకారానికి సంఘీ భావం ప్రకటిస్తూ వలసవాసులను ఆదుకునే ప్రక్రియలో తాము భాగస్వాములమవుతున్నామని పోర్చుగల్ ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ