75 శాతం డ్రగ్ ఎడిక్స్ 28 ఏళ్ళ లోపువారే
- April 22, 2019కువైట్ సిటీ: మత్తు మందులకు బానిసలుగా మారినవారిలో 75 శాతం మంది 28 ఏళ్ళ లోపువారేనని ఓ సర్వే తేల్చింది. వీరిలో 220 మందికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందుతోంది. పెరుగుతున్న డివోర్స్ కేసులు కూడా ఆయా వ్యక్తులు మత్తు మందులకు బానిసలవడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి సరైన బాటలో పయనించకపోవడం తద్వారా పిల్లలు వక్ర మార్గం పట్టడం జరుగుతోందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో కారణమేంటంటే ఫిజికల్ మరియు సెక్సువల్ వైలెన్స్ చిన్న తనంలోనే ఎదుర్కొనడం. చెడు స్నేహాలు సైతం డ్రగ్స్కి యువత బానిసలయ్యేందుకు కారణమవుతున్నాయి. డ్రగ్స్కి వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, ఇంకా కఠినంగా డ్రగ్స్ స్మగ్లింగ్పై చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే డ్రగ్స్ అడిక్ట్స్ సంఖ్యను తగ్గించగలమని నిపుణులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!