వాళ్ళ వల్లే తప్పిదాలు జరిగాయి:అశోక్
- April 22, 2019
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొర్లిన ఘోర తప్పిదాలపై ఇంటర్ బోర్డు అధికారి అశోక్ స్పందించారు. “మార్కులపై అనుమానాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు.అధ్యాపకులదే పొరపాటు అని తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం. వచ్చే సంవత్సరం కాంట్రాక్ట్ సంస్థను మార్చి మరో సంస్థకు బాధ్యతలు అప్పగిస్తాము. బెస్ట్ ఆటోమేషన్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే సదురు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చాం. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే గ్లోబరీనాకు కాంట్రాక్టు అప్పగించమన్నారు”. మరోవైపు విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని కలవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బోర్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







