310కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య

- April 23, 2019 , by Maagulf
310కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య

శ్రీలంకలోని కొలంబో నగరంలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరింది. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అటు ఈ పే లుళ్లలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 9కి చేరింది. కాగా ఈ దాడుల నేపధ్యంలో ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com