310కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య
- April 23, 2019శ్రీలంకలోని కొలంబో నగరంలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరింది. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అటు ఈ పే లుళ్లలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 9కి చేరింది. కాగా ఈ దాడుల నేపధ్యంలో ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు వారిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..