310కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య
- April 23, 2019
శ్రీలంకలోని కొలంబో నగరంలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరింది. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అటు ఈ పే లుళ్లలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 9కి చేరింది. కాగా ఈ దాడుల నేపధ్యంలో ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు వారిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







