310కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య
- April 23, 2019
శ్రీలంకలోని కొలంబో నగరంలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరింది. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అటు ఈ పే లుళ్లలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 9కి చేరింది. కాగా ఈ దాడుల నేపధ్యంలో ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు వారిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు









