స్కూల్లో అగ్ని ప్రమాదం
- April 24, 2019
మస్కట్: విలాయత్ సలాలాలోని అల్ కవాబ్ ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ కండిషన్డ్ యూనిట్లో సమస్య కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. దోఫార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆ ప్రకటనలో డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. స్కూల్ ప్రాపర్టీకి మాత్రం స్వల్పంగా నష్టం వాటిల్లింది. తిరిగి క్లాసులు నిర్వహించేందుకు వీలుగా పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు డైరెక్టరేట్ వెల్లడించింది. రేపటినుంచి యధాతథంగా స్కూల్ కొనసాగుతుందని డిజి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







