శ్రీలంక ఫ్లాగ్ రంగులతో అబుధాబిలోని ప్రముఖ భవనాల వెలుగులు
- April 25, 2019
అబుధాబి:శ్రీలంకలో తీవ్రవాద దాడుల్లో బలైపోయినవారికి సంతాప సూచకంగా అలాగే బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, శ్రీలంక సమాజానికి మద్దతుగా అబుదాబీలోని ప్రముఖ నిర్మాణాలకు శ్రీలంక జెండాలోని రంగులతో వెలుగులు నింపారు. ఎమిరేట్స్ ప్యాలెస్, షేక్ జాయెద్ బ్రిడ్జి, అడ్నాక్ బిల్డింగ్, క్యాపిటల్ గేట్ వంటి భవనాలు శ్రీలంక ఫ్లాగ్లోని రంగుతో నిండిపోయేలా లైటింగ్ని అమర్చారు. ఇదిలా వుంటే అధికారిక వివరాల ప్రకారం శ్రీలంక పేలుళ్ళలో మృతుల సంఖ్య 350కి పైగా నమోదయిన సంగతి తెల్సిందే. ఇప్పటికే యూఏఈ పాలకులు, శ్రీలంకపై తీవ్రవాద దాడిని ఖండించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







