శ్రీలంక పేలుళ్ళలో మరో భారతీయ వలసదారుడి మృతి
- April 25, 2019శ్రీలంకలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ళలో భారతదేశానికి చెందిన జునో శ్రీవాస్తవ ప్రాణాలు కోల్పోయినట్లు దుబాయ్లోని కాన్సుల్ జనరల్ విపుల్ వెల్లడించారు. జునో శ్రీవాస్తవ, దుబాయ్లో వుంటున్నారు. కొలంబోలోని సినామన్ గ్రాండ్ హోటల్లో జరిగిన పేలుళ్ళలో జునో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు విపుల్. ఘటన జరిగిన వెంటనే అతని సోదరుడు జుగ్ను, భార్య రచన కొలంబోకి వెళ్ళి, అక్కడ జునో మృతదేహాన్ని కనుగొన్నారు. జునో మృతదేహాన్ని ఇండియాకి తరలిస్తున్నారు. అల్ ఫుత్తైమ్ గ్రూప్లో ఐటీ మేనేజర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. జునో కుటుంబం ఉత్తర ప్రదేశ్ నుంచి వెళ్ళి ఉపాధి నిమిత్తం దుబాయ్లో వుంటోంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం