హజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఒక్కొక్కరికి 1,300 కువైటీ దినార్స్
- May 01, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్, హజ్ రిజిస్ట్రేషన్ని 2,000 కువైటీ యాత్రీకుల కోసం ఒకొక్కరికీ 1,300 కువైటీ దినార్స్ ఫీజుతో ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 13తో ముగుస్తుంది. ఇప్పటిదాకా హజ్ పెర్ఫామ్ చేయనివారికి, అలాగే వృద్ధులకు ఈ రిజిస్ట్రేషన్లో ప్రాధాన్యత కల్పిస్తారు. హజ్ - హయ్యర్ కమిటీ అప్రూవల్ తర్వాత మినిస్ట్రీ ఎనిమిది హజ్ కారవాన్లను ఏర్పాటు చేసింది. కేటగిరీ సి కింద దరఖాస్తు చేసుకునేవారు 1,300 కువైటీ దినార్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కాగా, హజ్ మిషన్లో భాగంగా 52 మెంబర్స్తో కూడిన డెలిగేషన్ సౌదీ అరేబియాకి వెళుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







