హజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఒక్కొక్కరికి 1,300 కువైటీ దినార్స్
- May 01, 2019కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్, హజ్ రిజిస్ట్రేషన్ని 2,000 కువైటీ యాత్రీకుల కోసం ఒకొక్కరికీ 1,300 కువైటీ దినార్స్ ఫీజుతో ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 13తో ముగుస్తుంది. ఇప్పటిదాకా హజ్ పెర్ఫామ్ చేయనివారికి, అలాగే వృద్ధులకు ఈ రిజిస్ట్రేషన్లో ప్రాధాన్యత కల్పిస్తారు. హజ్ - హయ్యర్ కమిటీ అప్రూవల్ తర్వాత మినిస్ట్రీ ఎనిమిది హజ్ కారవాన్లను ఏర్పాటు చేసింది. కేటగిరీ సి కింద దరఖాస్తు చేసుకునేవారు 1,300 కువైటీ దినార్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కాగా, హజ్ మిషన్లో భాగంగా 52 మెంబర్స్తో కూడిన డెలిగేషన్ సౌదీ అరేబియాకి వెళుతుంది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు