అమెజాన్లో ఆఫర్లు..
- May 03, 2019
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సమ్మర్ సేల్లో భారీ ఆఫర్లతో వినియోగదార్లను ఆకర్షించనుంది. ఈనెల 4 నుంచి 7 వరకు నాలుగు రోజుల పాటు సాగే సమ్మర్ సేల్లో సేల్స్ని పెంచుకునేందుకు భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ప్రైమ్ మెంబర్లకు మే 3న మధ్యాహ్నం 12 గంటలకు ఎర్లీ ప్రివ్యూ ఆఫర్ చేస్తోంది. ఇక యాప్ డౌన్లోడ్ చేసుకునే కస్టమర్లకు రూ.5 లక్షల విలువైన బహుమతులు ప్రకటించింది. మరి కొద్ది రోజుల్లో ఒన్ ప్లస్ 7, ఒన్ ప్లస్ 7 ప్రొ లాంఛ్ కానున్న సందర్భంలో ఒన్ ప్లస్ 6టీ మోడల్స్ సేల్స్ను పెంచుకునేందుకు భారీ తగ్గింపులను ప్రవేశపెట్టింది.
ఇప్పటికే ఈ ఫోన్పై రూ.3,000 డిస్కౌంట్ నడుస్తుండగా, మరోసారి ఈ సేల్ ద్వారా మరింత డిస్కౌంట్ ఇవ్వనుంది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్తో రూ.41,999తో లాంఛ్ చేసిన ప్రోడక్ట్ను రూ.32,999కే ఆఫర్లో అందిస్తోంది. రూ 10,990తో లాంఛ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎం 20ను సమ్మర్సేల్లో రూ 9,990కు ఆఫర్ చేస్తోంది. రూ 71,000తో లాంఛ్ అయిన గెలాక్సీ ఎస్10ను సేల్లో రూ 61,900కు ఆఫర్ చేస్తోంది. ఇంకొన్న మోడళ్లుచ ఉత్పత్తులపై కూడా భారీ ఆఫర్ల, డిస్కౌంట్లతో సమ్మర్ని కూల్ చేసే పనిలో ఉంది అమెజాన్.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







