ఉద్యోగులకు ఎయిర్ ఇండియా వార్నింగ్
- May 03, 2019
మీడియాతో మాట్లాడకూడదని ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులను హెచ్చరించింది. కొంతమంది ఉద్యోగులు తమ సంస్థ యూనిఫామ్ ధరించి సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో పాటు సోషల్ మీడియాలో చెడుగా వీడియోలు పెడుతున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో.. ఎయిర్ ఇండియా సంస్థలో పని చేసే ఉద్యోగులెవ్వరూ మీడియాతో మాట్లాడకూడదని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. సంస్థకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటికి ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- జర్మనీలో ఉద్యోగాలకు టామ్కామ్ నోటిఫికేషన్..
- డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్







