ఉద్యోగులకు ఎయిర్ ఇండియా వార్నింగ్
- May 03, 2019
మీడియాతో మాట్లాడకూడదని ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులను హెచ్చరించింది. కొంతమంది ఉద్యోగులు తమ సంస్థ యూనిఫామ్ ధరించి సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో పాటు సోషల్ మీడియాలో చెడుగా వీడియోలు పెడుతున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో.. ఎయిర్ ఇండియా సంస్థలో పని చేసే ఉద్యోగులెవ్వరూ మీడియాతో మాట్లాడకూడదని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. సంస్థకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటికి ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









