ఉద్యోగులకు ఎయిర్ ఇండియా వార్నింగ్
- May 03, 2019
మీడియాతో మాట్లాడకూడదని ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులను హెచ్చరించింది. కొంతమంది ఉద్యోగులు తమ సంస్థ యూనిఫామ్ ధరించి సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో పాటు సోషల్ మీడియాలో చెడుగా వీడియోలు పెడుతున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో.. ఎయిర్ ఇండియా సంస్థలో పని చేసే ఉద్యోగులెవ్వరూ మీడియాతో మాట్లాడకూడదని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. సంస్థకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటికి ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..