4,000 కుటుంబాలకు రమదాన్ సాయం
- May 06, 2019
బహ్రెయిన్: దేశంలోని 73 ప్రాంతాల్లోని పేదలకు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా 'సాయం' అందించడం జరిగింది. సుమారు 4,000 కుటుంబాలకు ఈ సాయం అందించినట్లు బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ పేర్కొంది. 17 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని బిఆర్సిఎస్ జనరల్ డైరెక్టర్ ముబారక్ అల్ హాది చెప్పారు. మొత్తం 4,138 కుటుంబాలుఏ రమదాన్ సాయాన్ని అందుకున్నాయి. ఈ సందర్భంగా వాలంటీర్లను ముబారక్ అల్ హైది అభినందించారు. సొసైటీలోని లిస్ట్తో సరిపోల్చుకుని ఆయా కుటుంబాలకు సాయం అందించినట్లు చెప్పారు అల్ హైది. ఈ సాయం అందించడంలో తోడ్పాటు అందించిన ఇన్స్టిట్యూషన్స్, సిటిజన్స్, రెసిడెంట్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విరివిగా విరాళాలు అందడం వల్లే ఇంతటి ఘనత సాధ్యమయ్యిందని అల్ హైది వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







