400 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- May 06, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ 447 మంది వలసదారుల్ని లేబర్ చట్టం అలాగే రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. విలాయత్ ఆఫ్ నిజ్వాలో ఈ అరెస్టులు జరిగాయి. దఖ్లియా పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ - నిజ్వాతో కలిసి చేపట్టిన క్యాంపెయిన్లో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. విలాయత్లోని పలు ప్రాంతాల నుంచి ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. అరెస్టు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







