400 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- May 06, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ 447 మంది వలసదారుల్ని లేబర్ చట్టం అలాగే రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. విలాయత్ ఆఫ్ నిజ్వాలో ఈ అరెస్టులు జరిగాయి. దఖ్లియా పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ - నిజ్వాతో కలిసి చేపట్టిన క్యాంపెయిన్లో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. విలాయత్లోని పలు ప్రాంతాల నుంచి ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. అరెస్టు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







