400 మందికి పైగా వలసదారుల అరెస్ట్
- May 06, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ 447 మంది వలసదారుల్ని లేబర్ చట్టం అలాగే రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. విలాయత్ ఆఫ్ నిజ్వాలో ఈ అరెస్టులు జరిగాయి. దఖ్లియా పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ - నిజ్వాతో కలిసి చేపట్టిన క్యాంపెయిన్లో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. విలాయత్లోని పలు ప్రాంతాల నుంచి ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. అరెస్టు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







