అమెరికా:జులై 4 నుంచి తానా 22వ మహాసభలు
- May 06, 2019
వాషింగ్టన్: జూలై 4, 5, 6 తేదీల్లో తానా 22వ మహాసభలు నిర్వహించాలని తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా నిర్ణయించింది. ఈ సారి అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో సంబురాలు జరుపుకోవాలని తానా అధ్యక్షుడు సతీష్ వేమన వెల్లడించారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగే తానా మహాసభలకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పాటు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల సియంలు చంద్రబాబు. కేసిఆర్ను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. 2007 తర్వాత మళ్లీ ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలో తానా సభలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.

తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







