అమెరికా:జులై 4 నుంచి తానా 22వ మహాసభలు
- May 06, 2019
వాషింగ్టన్: జూలై 4, 5, 6 తేదీల్లో తానా 22వ మహాసభలు నిర్వహించాలని తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా నిర్ణయించింది. ఈ సారి అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో సంబురాలు జరుపుకోవాలని తానా అధ్యక్షుడు సతీష్ వేమన వెల్లడించారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగే తానా మహాసభలకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పాటు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల సియంలు చంద్రబాబు. కేసిఆర్ను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. 2007 తర్వాత మళ్లీ ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలో తానా సభలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







