హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న వ్యక్తి వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
- May 06, 2019శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద కోటి 3 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు సీఐఎస్ఎఫ్ అధికారులు. పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ పర్వేజ్ లగేజీ బ్యాగును భద్రతా సిబ్బంది స్కానింగ్ చేయగా కరెన్సీ బయటపడింది. పర్వేజ్ను అదుపులోకి తీసుకొని.. ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..