ఇండియన్ పై ఇరానియన్ల కాల్పులు
- May 07, 2019
కువైట్ సిటీ: కుబ్బార్ ఐలాండ్లో ఇండియన్ పై ఇరానియన్స్ కొందరు కాల్పలకు పాల్పడ్డారు. గాయపడ్డ ఇండియన్ వ్యక్తిని అదాన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని శరీరం నుంచి బుల్లెట్ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. పెల్విస్ ప్రాంతం నుంచి బుల్లెట్ తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. కుబ్బార్ ఐలాండ్లో ఫిషింగ్ కోసం మరో ఇద్దరితో కలిసి 52 ఏళ్ళ ఇండియన్ వ్యక్తి వెళ్ళగా, అక్కడ ఇరానియన్ పెట్రోల్మేన్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడి బోట్ ఆగకుండా వెళ్ళిపోవడంతో, ఇరానియన్ పోలీసులు కాల్పులు జరపగా, ఈ ఘటనలో ఇండియన్ వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అనంతరం, ఇరానియన్ మేన్, ఆ బోట్ని ఆపి, అందులోని వారి నుంచి డబ్బు, వ్యక్తిగత డాక్యుమెంట్లు స్వీధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







