ఇండియన్ పై ఇరానియన్ల కాల్పులు
- May 07, 2019
కువైట్ సిటీ: కుబ్బార్ ఐలాండ్లో ఇండియన్ పై ఇరానియన్స్ కొందరు కాల్పలకు పాల్పడ్డారు. గాయపడ్డ ఇండియన్ వ్యక్తిని అదాన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని శరీరం నుంచి బుల్లెట్ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. పెల్విస్ ప్రాంతం నుంచి బుల్లెట్ తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. కుబ్బార్ ఐలాండ్లో ఫిషింగ్ కోసం మరో ఇద్దరితో కలిసి 52 ఏళ్ళ ఇండియన్ వ్యక్తి వెళ్ళగా, అక్కడ ఇరానియన్ పెట్రోల్మేన్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడి బోట్ ఆగకుండా వెళ్ళిపోవడంతో, ఇరానియన్ పోలీసులు కాల్పులు జరపగా, ఈ ఘటనలో ఇండియన్ వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అనంతరం, ఇరానియన్ మేన్, ఆ బోట్ని ఆపి, అందులోని వారి నుంచి డబ్బు, వ్యక్తిగత డాక్యుమెంట్లు స్వీధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







