ఇండియన్ పై ఇరానియన్ల కాల్పులు
- May 07, 2019కువైట్ సిటీ: కుబ్బార్ ఐలాండ్లో ఇండియన్ పై ఇరానియన్స్ కొందరు కాల్పలకు పాల్పడ్డారు. గాయపడ్డ ఇండియన్ వ్యక్తిని అదాన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని శరీరం నుంచి బుల్లెట్ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. పెల్విస్ ప్రాంతం నుంచి బుల్లెట్ తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. కుబ్బార్ ఐలాండ్లో ఫిషింగ్ కోసం మరో ఇద్దరితో కలిసి 52 ఏళ్ళ ఇండియన్ వ్యక్తి వెళ్ళగా, అక్కడ ఇరానియన్ పెట్రోల్మేన్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడి బోట్ ఆగకుండా వెళ్ళిపోవడంతో, ఇరానియన్ పోలీసులు కాల్పులు జరపగా, ఈ ఘటనలో ఇండియన్ వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అనంతరం, ఇరానియన్ మేన్, ఆ బోట్ని ఆపి, అందులోని వారి నుంచి డబ్బు, వ్యక్తిగత డాక్యుమెంట్లు స్వీధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..