రమదాన్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాకి ఎల్ఈడీ సొగసులు
- May 07, 2019
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో దుబాయ్లోని ముఖ్యమైన నిర్మాణాల్లో ఒకటైన బుర్జ్ ఖలీఫా ఎల్ఈడీ వెలుగులతో మెరిసిపోనుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఎల్ఈడీ షోలను ఏర్పాటు చేశారు. మొదటి షో మూడు నిమిషాలపాటు వుంటుంది. రమదాన్ ప్రాముఖ్యతను చెప్పే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. క్రిసెంట్ మూన్ సహా అరబిక్ లాంతర్స్ ఈ షోలో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి. జియోమెట్రిక్ ప్యాటర్న్స్తో అత్యంత అద్భుతంగా దీన్ని రూపొందించారు. ఓరియెంటెల్ మ్యూజిక్తో ఈ షో వుంటుంది. రెండో షో, పెయింటర్ ఆర్ట్ నూర్ ద్వారా డిస్ప్లే చేయబడుతోంది. అల్లాకి చెందిన 99 పేర్ల నుంచి ఇన్స్పయిర్ అయి దీన్ని రూపొందించారు. కాగా, రమదాన్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాలోని హయ్యస్ట్ అబ్జర్వేషన్ డెక్ సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు పొడిగించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







