రమదాన్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాకి ఎల్ఈడీ సొగసులు
- May 07, 2019దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో దుబాయ్లోని ముఖ్యమైన నిర్మాణాల్లో ఒకటైన బుర్జ్ ఖలీఫా ఎల్ఈడీ వెలుగులతో మెరిసిపోనుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఎల్ఈడీ షోలను ఏర్పాటు చేశారు. మొదటి షో మూడు నిమిషాలపాటు వుంటుంది. రమదాన్ ప్రాముఖ్యతను చెప్పే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. క్రిసెంట్ మూన్ సహా అరబిక్ లాంతర్స్ ఈ షోలో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి. జియోమెట్రిక్ ప్యాటర్న్స్తో అత్యంత అద్భుతంగా దీన్ని రూపొందించారు. ఓరియెంటెల్ మ్యూజిక్తో ఈ షో వుంటుంది. రెండో షో, పెయింటర్ ఆర్ట్ నూర్ ద్వారా డిస్ప్లే చేయబడుతోంది. అల్లాకి చెందిన 99 పేర్ల నుంచి ఇన్స్పయిర్ అయి దీన్ని రూపొందించారు. కాగా, రమదాన్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాలోని హయ్యస్ట్ అబ్జర్వేషన్ డెక్ సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు పొడిగించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ