విమాన ప్రమాదం: కువైట్ ఎయిర్వేస్ గ్రౌండ్ స్టాఫ్ మృతి
- May 07, 2019కువైట్:కువైట్ ఎయిర్ వేస్ సంస్థ తమ కంపెనీ బేస్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఓ ప్రమాదంలో గ్రౌండ్ సపోర్ట్ వర్కర్ మృతి చెందినట్లు వెల్లడించింది. కువైట్ ఎయిర్ వేస్ బోయింగ్ 777 300 ఇఆర్ విమానాన్ని ట్రాక్టర్ ద్వారా బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎవరూ లేరు. పార్కింగ్ ఏరియా నుంచి కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 వద్దకు తీసుకువెళ్ళే క్రమంలో ప్రమాదం జరిగినట్లు సంస్థ ప్రకటించింది. కువైటీ అథారిటీస్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?