విమాన ప్రమాదం: కువైట్ ఎయిర్వేస్ గ్రౌండ్ స్టాఫ్ మృతి
- May 07, 2019
కువైట్:కువైట్ ఎయిర్ వేస్ సంస్థ తమ కంపెనీ బేస్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఓ ప్రమాదంలో గ్రౌండ్ సపోర్ట్ వర్కర్ మృతి చెందినట్లు వెల్లడించింది. కువైట్ ఎయిర్ వేస్ బోయింగ్ 777 300 ఇఆర్ విమానాన్ని ట్రాక్టర్ ద్వారా బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎవరూ లేరు. పార్కింగ్ ఏరియా నుంచి కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 వద్దకు తీసుకువెళ్ళే క్రమంలో ప్రమాదం జరిగినట్లు సంస్థ ప్రకటించింది. కువైటీ అథారిటీస్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







