పాక్ చెర నుంచి భారత జాలర్ల విడుదల
- May 08, 2019కరాచీ: పాకిస్థాన్ చెరలో ఉన్న 34 మంది భారత జాలర్లు విడుదల అయ్యారు. పాక్ భూబాగంలోని జలాల్లోకి వచ్చినందుకు వారిని అరెస్టు చేశామని పాక్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు బోట్లను కూడా సీజ్ చేశామని తెలిపారు. పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 360 మంది భారత జాలర్లను విడతుల వారీగా విడుదల చేస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్