42 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత
- May 09, 2019యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ రోజు 42 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకోవచ్చని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఎన్సిఎం వెదర్ బులిటెన్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుంది. సాయంత్రం సమయాల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. సాధారణ స్థాయిలో గాలుల తీవ్రత వుంటుందనీ, డస్ట్ ఎక్కువగా బ్లో అవ్వొచ్చనీ ఎన్సిఎం వెల్లడించింది. విజిబులిటీ తక్కువ వుండొచ్చుగనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. దుబాయ్లో టెంపరేచర్స్ అత్యధికంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్, అత్యల్పంగా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుండొచ్చు. అబుదాబీలో అత్యల్పం 24, అత్యధికంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వుండొచ్చు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు