వాట్సాప్ స్కామ్: 50,000 దిర్హామ్లు నష్టపోయిన మహిళ
- May 09, 2019
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళ నుంచి 50,000 దిర్హామ్లు దోచుకున్న కారణంగా విచారణ ఎదుర్కొంటున్నాడు. వాట్సాప్ స్కామ్ ద్వారా ఈ దోపిడీ జరిగినట్లు పోలీస్ ప్రాసిక్యూషన్ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. 200,000 దిర్హామ్ల విలువైన క్యాష్ ప్రైజులు గెల్చుకునే అవకాశమంటూ వాట్సాప్ ద్వారా ఫేక్ మెసేజ్ని నిందితుడు పంపగా, అది చూసి నిజమనుకుని బాధితురాలు ఒకరు అతన్ని సంప్రదించారు. అయితే, నిందితురాలి బ్యాంక్ డిటెయిల్స్ సేకరించి, అందులోంచి 50,000 దిర్హామ్లను తన ఖాతాలోకి మళ్ళించుకున్నాడు నిందితుడు. జరిగిన మోసం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను మే 14వ తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!