4 నెలల్లో 4,500 వలసదారుల డిపోర్టేషన్
- May 10, 2019
కువైట్:సెక్యూరిటీ సోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం 2019 తొలి నాలుగు నెలల్లో సుమారు 4,500 మంది వలసదారుల్ని డిపోర్టేషన్ చేశారు. వీరిలో ఆసియా, అరబ్ దేశాలకు చెందినవారున్నారు. రెసిడెన్స్ మరియు లేబర్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడినందుకుగాను వీరిని డిపోర్ట్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మరోపక్క, డైరెక్టరేట్ జనరల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ రెసిడెన్స్, 800 మందికి సంబంధించి సెర్చ్ వారెంట్ని జారీ చేసింది. దేశంలోకి అనుమానాస్పద కంపెనీల ద్వారా వీరు ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, జలెబ్ అల్ షుయోఖ్ పోలీస్, సెక్యూరిటీ చెక్లో భాగంగా ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఒకరు ఈజిప్టియన్ కాగా, మరొకరు సిరియన్.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







