4 నెలల్లో 4,500 వలసదారుల డిపోర్టేషన్
- May 10, 2019
కువైట్:సెక్యూరిటీ సోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం 2019 తొలి నాలుగు నెలల్లో సుమారు 4,500 మంది వలసదారుల్ని డిపోర్టేషన్ చేశారు. వీరిలో ఆసియా, అరబ్ దేశాలకు చెందినవారున్నారు. రెసిడెన్స్ మరియు లేబర్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడినందుకుగాను వీరిని డిపోర్ట్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మరోపక్క, డైరెక్టరేట్ జనరల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ రెసిడెన్స్, 800 మందికి సంబంధించి సెర్చ్ వారెంట్ని జారీ చేసింది. దేశంలోకి అనుమానాస్పద కంపెనీల ద్వారా వీరు ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, జలెబ్ అల్ షుయోఖ్ పోలీస్, సెక్యూరిటీ చెక్లో భాగంగా ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఒకరు ఈజిప్టియన్ కాగా, మరొకరు సిరియన్.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







