తప్పిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
- May 10, 2019
మస్కట్:వాడి షాబ్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ విషయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. మృతుడికి సంబంధించి ఇటీవలే తప్పిపోయినట్లుగా ఓ ఫిర్యాదు వచ్చిందని అధికారులు వివరించారు. వాడి షాబ్లో ఓ మృతదేహాన్ని గుర్తించామనీ, అతని ఐడెంటిటీని పరిశీలించగా తప్పిపోయినట్లు ఫిర్యాదు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..