తప్పిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
- May 10, 2019మస్కట్:వాడి షాబ్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ విషయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. మృతుడికి సంబంధించి ఇటీవలే తప్పిపోయినట్లుగా ఓ ఫిర్యాదు వచ్చిందని అధికారులు వివరించారు. వాడి షాబ్లో ఓ మృతదేహాన్ని గుర్తించామనీ, అతని ఐడెంటిటీని పరిశీలించగా తప్పిపోయినట్లు ఫిర్యాదు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు