తప్పిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
- May 10, 2019
మస్కట్:వాడి షాబ్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ విషయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. మృతుడికి సంబంధించి ఇటీవలే తప్పిపోయినట్లుగా ఓ ఫిర్యాదు వచ్చిందని అధికారులు వివరించారు. వాడి షాబ్లో ఓ మృతదేహాన్ని గుర్తించామనీ, అతని ఐడెంటిటీని పరిశీలించగా తప్పిపోయినట్లు ఫిర్యాదు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







