సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా..

- May 10, 2019 , by Maagulf
సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా..

సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా పడింది. నివేదిక సమర్పించేందుకు మధ్యవర్తుల కమిటీ చైర్మన్‌ అదనపు సమయం కోరారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆగష్టు 15 వరకు సమయం కావాలని కమిటీ కోరడంతో…అందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గడువు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మధ్యవర్తుల కమిటీ సేకరించిన అభిప్రాయాలు, ప్రక్రియలో పురోగతి, ఇతర అంశాలు ఈ సమయంలో వెల్లడించడం సరికాదని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com