సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా..
- May 10, 2019
సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా పడింది. నివేదిక సమర్పించేందుకు మధ్యవర్తుల కమిటీ చైర్మన్ అదనపు సమయం కోరారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆగష్టు 15 వరకు సమయం కావాలని కమిటీ కోరడంతో…అందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గడువు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మధ్యవర్తుల కమిటీ సేకరించిన అభిప్రాయాలు, ప్రక్రియలో పురోగతి, ఇతర అంశాలు ఈ సమయంలో వెల్లడించడం సరికాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







