బాగ్దాద్లో ఆత్మాహుతి దాడి 8 మంది మృతి..
- May 10, 2019బాగ్దాద్:ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఓ మార్కెట్లో ఆత్మాహుతి దాడి జరిగింది. జమీలా మార్కెట్లో సంభవించిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా.. 15 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలతో ఏర్పాటు చేసిన బెల్టు ధరించిన దుండగుడు అత్యంత రద్దీగా ఉండే జమీలా మార్కెట్లో తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు అధికారులు చెప్పారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ తిరుగుబాటు దారులు దాడులకు పాల్పడుతున్నారని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ