బాగ్దాద్లో ఆత్మాహుతి దాడి 8 మంది మృతి..
- May 10, 2019
బాగ్దాద్:ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఓ మార్కెట్లో ఆత్మాహుతి దాడి జరిగింది. జమీలా మార్కెట్లో సంభవించిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా.. 15 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలతో ఏర్పాటు చేసిన బెల్టు ధరించిన దుండగుడు అత్యంత రద్దీగా ఉండే జమీలా మార్కెట్లో తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు అధికారులు చెప్పారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ తిరుగుబాటు దారులు దాడులకు పాల్పడుతున్నారని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







