దుబాయ్ మెట్రో: రెండ్రోజుల్లో 80,000 మంది ప్రయాణీకులు
- May 11, 2019
తొలి రెండు రోజుల్లో అనూహ్యమైన ప్రయాణీకుల రద్దీని చూసింది. మొదటి రెండు రోజుల్లో 80,000 మందికి పైగా ప్రయాణీకులు దుబాయ్ మెట్రోని వినియోగించుకున్నారని సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. తొలి రోజు 37,451 మంది దుబాయ్ మెట్రోని వినియోగిస్తే, రెండో రోజు 49,036 మంది ప్రయాణీకులతో దుబాయ్ మెట్రో రద్దీగా మారింది. అల్ కస్సార్ నుంచి అల్ వక్రా వరకు రెడ్ లైన్ ఫస్ట్ పార్ట్ ప్రారంభమయ్యింది. ప్రతి ఆరు నిమిషాలకు ఓ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులో వుంటోంది. వీకెండ్స్లో మెట్రో సేవల్ని నిలిపివేస్తున్నారు. కొత్త స్టేషన్లు లైన్లకు సంబంధించిన వర్క్ నిమిత్తం ఈ చర్యలు చేపడుతున్నారు. వీక్ డేస్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వీక్ డేస్లో మెట్రో సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







