ఈ ఏడాది మధ్య నుండి ప్రారంభం కానున్ననూతన రైళ్ళ ఒప్పందాలు

- January 02, 2016 , by Maagulf
ఈ  ఏడాది మధ్య నుండి ప్రారంభం కానున్ననూతన రైళ్ళ ఒప్పందాలు

ఒమాన్ లో నూతన రైళ్ళ ఒప్పందాలు ఈ  ఏడాది మధ్య నుండి ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు దోహా మెట్రో రైలు , లుసై ట్రాం , సుదూర ప్రాంతానికి వెళ్ళె రైలు మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొదటి దశను  2019 నాల్గోవ త్రైమాసికంలో పూర్తికానుంది. లుసై ట్రాం ప్రాజెక్ట్ 2020 లో పూర్తి కానుంది. ఇందుకు సంబంధించిన ఒక సమావేశం ఖతర్ లో జనవరి 5 వ జరగనున్నట్లు ఈ సమాచారం అధికారవర్గాల నుంచి తెలియవస్తుంది. నియమ నిబంధనలను వివరించి  కొత్త ఒప్పందాలకై వేలం పాట నిర్వహణను జరపనున్నారు. ప్రశ్న - జవాబు రీతిలో ఈ సమావేశం కొనసాగనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com