ఈ ఏడాది మధ్య నుండి ప్రారంభం కానున్ననూతన రైళ్ళ ఒప్పందాలు
- January 02, 2016
ఒమాన్ లో నూతన రైళ్ళ ఒప్పందాలు ఈ ఏడాది మధ్య నుండి ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు దోహా మెట్రో రైలు , లుసై ట్రాం , సుదూర ప్రాంతానికి వెళ్ళె రైలు మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొదటి దశను 2019 నాల్గోవ త్రైమాసికంలో పూర్తికానుంది. లుసై ట్రాం ప్రాజెక్ట్ 2020 లో పూర్తి కానుంది. ఇందుకు సంబంధించిన ఒక సమావేశం ఖతర్ లో జనవరి 5 వ జరగనున్నట్లు ఈ సమాచారం అధికారవర్గాల నుంచి తెలియవస్తుంది. నియమ నిబంధనలను వివరించి కొత్త ఒప్పందాలకై వేలం పాట నిర్వహణను జరపనున్నారు. ప్రశ్న - జవాబు రీతిలో ఈ సమావేశం కొనసాగనుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









