ఈ ఏడాది మధ్య నుండి ప్రారంభం కానున్ననూతన రైళ్ళ ఒప్పందాలు
- January 02, 2016
ఒమాన్ లో నూతన రైళ్ళ ఒప్పందాలు ఈ ఏడాది మధ్య నుండి ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు దోహా మెట్రో రైలు , లుసై ట్రాం , సుదూర ప్రాంతానికి వెళ్ళె రైలు మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొదటి దశను 2019 నాల్గోవ త్రైమాసికంలో పూర్తికానుంది. లుసై ట్రాం ప్రాజెక్ట్ 2020 లో పూర్తి కానుంది. ఇందుకు సంబంధించిన ఒక సమావేశం ఖతర్ లో జనవరి 5 వ జరగనున్నట్లు ఈ సమాచారం అధికారవర్గాల నుంచి తెలియవస్తుంది. నియమ నిబంధనలను వివరించి కొత్త ఒప్పందాలకై వేలం పాట నిర్వహణను జరపనున్నారు. ప్రశ్న - జవాబు రీతిలో ఈ సమావేశం కొనసాగనుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







