నాజర్ బిన్ హమాద్ రమదాన్ హెరిటేజ్ ఫెస్టివల్కి 10000 మంది హాజరు
- May 18, 2019
నాజర్ బిన్ హమాద్ రమదాన్ హెరిటేజ్ ఫెస్టివల్కి తొలి పది రోజుల్లో 10,000 మంది హాజరయ్యారు. అందులో సగం మంది హెరిటేజ్ మరియు ఎలక్ట్రానిక్ గేమ్స్ పార్టిసిపెంట్స్ వున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి)కి చెందిన హెరిటేజ్ స్పోర్ట్స్ కమిటీ ఈ ఫెస్టివల్ని నిర్వహించింది. ఫస్ట్ ఎడిషన్ నాజర్ బిన్ హమాద్ రమదాన్ హెరిటేజ్ ఫెస్టివల్లో హెరిటేజ్ మరియు ఎలక్ట్రానిక్ గేమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరీ ముఖ్యంగా పబ్జి గేమ్ ఇక్కడ అందర్నీ కట్టి పడేసింది. విన్నర్కి 5000 బహ్రెయినీ దినార్స్ ప్రైజ్ మనీ దక్కింది. ఇండివిడ్యుల్స్, మరియు టీమ్స్ ఫైనల్ రౌండ్ ఆఫ్ ఫెస్టివల్కి సిద్ధమయ్యారు. మొత్తం బహుమతుల విలువ 200,000 డాలర్లు.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









