ఎక్స్లెంట్ దుబాయ్ క్యాబ్ డ్రైవర్లకు ఉచిత ఉమ్రా యాత్ర
- May 18, 2019దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి), ఉమ్రా ట్రిప్స్ని 25 మంది ట్యాక్సీ డ్రైవర్లకు ఈ రమదాన్ సీజన్లో ప్రకటించింది. ఇయర్ ఆఫ్ టోలరెన్స్ కూడా ఈ గొప్ప కార్యక్రమానికి కలిసి రావడం గమనార్హం. 2010 సంవత్సరం నుంచి దుబాయ్ ట్యాక్సీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొత్తం 1200 మందికి ఇప్పటిదాకా ఈ అవకాశాన్ని కల్పించారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఇనీషియేటివ్ని దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ ప్రారంభించింది. ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిటిసి డైరెక్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అదెల్ షరీఫ్ పేర్కొన్నారు. ఎక్స్లెంట్ పెర్ఫామింగ్ డైరెక్టర్స్కి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్