ఎక్స్లెంట్ దుబాయ్ క్యాబ్ డ్రైవర్లకు ఉచిత ఉమ్రా యాత్ర
- May 18, 2019
దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి), ఉమ్రా ట్రిప్స్ని 25 మంది ట్యాక్సీ డ్రైవర్లకు ఈ రమదాన్ సీజన్లో ప్రకటించింది. ఇయర్ ఆఫ్ టోలరెన్స్ కూడా ఈ గొప్ప కార్యక్రమానికి కలిసి రావడం గమనార్హం. 2010 సంవత్సరం నుంచి దుబాయ్ ట్యాక్సీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొత్తం 1200 మందికి ఇప్పటిదాకా ఈ అవకాశాన్ని కల్పించారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఇనీషియేటివ్ని దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ ప్రారంభించింది. ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిటిసి డైరెక్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అదెల్ షరీఫ్ పేర్కొన్నారు. ఎక్స్లెంట్ పెర్ఫామింగ్ డైరెక్టర్స్కి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







