సోషల్ మీడియాపై కౌన్సిల్ సమావేశం
- January 02, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. మహమ్మద్ ఒబైద్ అల్ కబ్బి తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ప్రైవసీ వయొలేషన్స్పై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దుబాయ్ స్పోర్ట్స్ ఛానల్ డిప్యూటీ మేనేజర్ హసన్ హబీబ్ లా రెస్పెక్ట్ కల్చర్ బ్యూరో, సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కౌన్సిల్ సమావేశాలకు కొనసాగింపుగా జరిగిన ఈ సమావేశంలో సోషల్ మీడియా గురించిన చర్చ జరిగింది. సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో వ్యక్తిగత డాటా సంరక్షణ, టెర్మ్స్ అండ్ కండిషన్స్, చట్టాలను అనుసరించడం, అతిక్రమించడం వంటి అంశాల గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. సైబర్ క్రైమ్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేపడ్తున్న చర్యలను వక్తలు ప్రశంసించారు. ఆన్లైన ఫ్రాడ్స్, ఎలక్ట్రానిక్ ఫ్రాడ్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ వంటి వాటి విషయంలో ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కలిగి వుండాలనీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయవలసి ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









