జన్మభూమి-మీఊరు కార్యక్రమాలు మొదలుపెట్టిన ఆంధ్ర ముఖ్యమంత్రి
- January 02, 2016
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి జన్మభూమి-మీ ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రేపు తిరుపతి, 4న ప్రకాశం, 5న కృష్ణా,6న కర్నూలు, 7న చిత్తూరు, 8న గోదావరి జిల్లాల్లో, 9న కడప, 10,11,12తేదీల్లో విశాఖ, 13,14న సొంత గ్రామమైన నారావారి పల్లెలో జరుగనున్న జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. చివరిగా విజయవాడలో ఈనెల 15న ముఖ్యమంత్రి జన్మభూమి కార్యక్రమం ఖరారైంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









