హైదరాబాద్ లో మండుతున్న ఎండలు
- May 20, 2019
హైదరాబాద్: భానుడు భగభగలాడిపోతున్నాడు. మండుతున్న ఎండలతో ప్రజలపై పగ తీర్చుకుంటున్నాడా అన్నట్లుగా ఉంది నగరంలోని వేడి. కాంక్రిట్ జంగిల్ గా మారిపోయిన హైదరాబాద్ నగరంలో వేసవివచ్చిదంటే చాటు ప్రజలు హడలిపోతున్నారు. 10 దాటికుండానే రోడ్లపై జనాలు కనిపించటంలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
నగరంలోని పలు ప్రాంతాలలు ఆదివారం (మే19) 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ స్టేట్ డెవెలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ( TS DPP) తెలిపిన వివరాల ప్రకారం..బహదూర్ పురాలు 43.8 డిగ్రీలు..అమీర్ పేట 43.4, మాదాపూర్ 43.2, బీహెచ్ఈఎల్ 43.1 డిగ్రీలు,ఉష్ణోగ్రత 42.7 సెల్షియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మరో మూడు రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతారవణ శాఖ తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో భద్రాచలం, ఖమ్మం, రామగుండం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున అధిక టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో 43 డిగ్రీలు చొప్పున రికార్డయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..