రూ.3,505కి ట్యాబ్లెట్ పీసీ..
- May 20, 2019
ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఫైర్ 7 పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. జూన్ మొదటి వారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న ఈ పీసీ ఖరీదు రూ.3,505కే అందిస్తోంది. అతి తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
అమెజాన్ ఫైర్ 7 ఫీచర్స్..
డిస్ ప్లే: 7 ఇంచెస్
పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్: 1024 x 600
ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్విడ్కోర్
ర్యామ్ : 1 జీబీ
జీబీ స్టోరేజ్: 16/32 ఎక్స్పాండబుల్ స్టోరేజ్: 512 జీబీ
ఆండ్రాయిడ్: 7.1 నూగట్
బ్యాక్ కెమెరా: 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 2 మెగా పిక్సెల్
బ్యాటరీ బ్యాకప్: 7 గంటలు
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..