రూ.3,505కి ట్యాబ్లెట్ పీసీ..
- May 20, 2019
ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఫైర్ 7 పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. జూన్ మొదటి వారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న ఈ పీసీ ఖరీదు రూ.3,505కే అందిస్తోంది. అతి తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
అమెజాన్ ఫైర్ 7 ఫీచర్స్..
డిస్ ప్లే: 7 ఇంచెస్
పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్: 1024 x 600
ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్విడ్కోర్
ర్యామ్ : 1 జీబీ
జీబీ స్టోరేజ్: 16/32 ఎక్స్పాండబుల్ స్టోరేజ్: 512 జీబీ
ఆండ్రాయిడ్: 7.1 నూగట్
బ్యాక్ కెమెరా: 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 2 మెగా పిక్సెల్
బ్యాటరీ బ్యాకప్: 7 గంటలు
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







