బస్సు ప్రమాదంలో 19 మందికి గాయాలు
- May 22, 2019
మస్కట్:అల్ అమెరాత్ హిల్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్, ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 8 మందికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా, ఒకరికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. 10 మందికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. గాయపడ్డవారికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి అనంతరం ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









