జోఖా అల్ హార్తికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్
- May 22, 2019
మస్కట్:ఒమనీ రైటర్ జోఖా అల్ హార్తి, ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ దక్కింది. ఈ మేరకు అవార్డ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. అల్ హార్తి, 25,000 ఒమన్ రియాల్స్ ఈ సందర్భంగా గెల్చుకున్నారు. ఈ ప్రైజ్ని ఆమె తన ట్రాన్స్లేటర్ అమెరికన్ అకడమిక్ మరిలిన్ బూత్తో పంచుకున్నారు. సెలెస్టియల్ బాడీస్ అనే నవలకుగాను అల్ హార్తి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ముగ్గురు ఒమనీ సిస్టర్స్కి సంబంధించిన ఎమోషనల్ కథ ఇది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!