ఐఓసీ ప్యానెల్ మెంబర్గా షేకా హయాత్
- May 27, 2019బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి) బోర్డ్ మెంబర్, విమెన్స్ స్పోర్ట్ కమిటీ ఛెయిర్ విమెన్ షేకా హయాత్ బింట్ అబ్దుల్ అజీజ్ అల్ ఖలీఫా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ విమెన్ ఇన్ స్పోర్ట్ కమిషన్ కొత్త మెంబర్గా నియమితులయ్యారు. గతంలో షేకా హయాత్ ఐఓసీ అథ్లెట్స్ ఎంటరేజ్ కమిషన్ మెంబర్గా వరుసగా రెండు పర్యాయాలు పనిచేశారు. తదుపరి టెర్మ్కి సంబంధించి 32 మంది కొత్త సభ్యులతో కలిసి షేకా హయాత్ కొత్త పదవి చేపట్టబోతున్నారు. లిడియా న్సెకెరా ఆఫ్ బురుంది ఈ కమిషన్ ఛెయిర్ విమెన్గా పనిచేస్తారు. జోర్డాన్కి చెందిన ప్రిన్స్ ఫైసల్ బిన్ అల్ హుస్సేన్ వైస్ ఛైర్మెన్గా వ్యవహరిస్తారు. కాగా, బిఓసి సెక్రెటరీ జనరల్ మెహమ్మద్ అల్ నుసుఫ్, షేకా హయాత్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- యూట్యూబ్ భారీ షాక్.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు..
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు