ఐఓసీ ప్యానెల్ మెంబర్గా షేకా హయాత్
- May 27, 2019
బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి) బోర్డ్ మెంబర్, విమెన్స్ స్పోర్ట్ కమిటీ ఛెయిర్ విమెన్ షేకా హయాత్ బింట్ అబ్దుల్ అజీజ్ అల్ ఖలీఫా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ విమెన్ ఇన్ స్పోర్ట్ కమిషన్ కొత్త మెంబర్గా నియమితులయ్యారు. గతంలో షేకా హయాత్ ఐఓసీ అథ్లెట్స్ ఎంటరేజ్ కమిషన్ మెంబర్గా వరుసగా రెండు పర్యాయాలు పనిచేశారు. తదుపరి టెర్మ్కి సంబంధించి 32 మంది కొత్త సభ్యులతో కలిసి షేకా హయాత్ కొత్త పదవి చేపట్టబోతున్నారు. లిడియా న్సెకెరా ఆఫ్ బురుంది ఈ కమిషన్ ఛెయిర్ విమెన్గా పనిచేస్తారు. జోర్డాన్కి చెందిన ప్రిన్స్ ఫైసల్ బిన్ అల్ హుస్సేన్ వైస్ ఛైర్మెన్గా వ్యవహరిస్తారు. కాగా, బిఓసి సెక్రెటరీ జనరల్ మెహమ్మద్ అల్ నుసుఫ్, షేకా హయాత్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







