ఓపెన్ ఏరియాస్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ బ్యాన్
- May 27, 2019
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు పని గంటలకు సంబంధించి మిడ్ డే బ్రేక్ విధానాన్ని అమలు చేయనున్నారు. అత్యంత తీవ్రంగా ఉష్ణోగ్రతలు మారుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఏరియాస్లో కార్మికులు పని చేయకుండా ఈ మిడ్ డే బ్రేక్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. యజమానులు మిడ్ డే బ్రేక్ని ఖచ్చితంగా అమలు చేయాలనీ, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..