ఓపెన్ ఏరియాస్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ బ్యాన్
- May 27, 2019కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు పని గంటలకు సంబంధించి మిడ్ డే బ్రేక్ విధానాన్ని అమలు చేయనున్నారు. అత్యంత తీవ్రంగా ఉష్ణోగ్రతలు మారుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఏరియాస్లో కార్మికులు పని చేయకుండా ఈ మిడ్ డే బ్రేక్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. యజమానులు మిడ్ డే బ్రేక్ని ఖచ్చితంగా అమలు చేయాలనీ, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్