చరిత్ర సృష్టించిన ఖతారీ: ఎవరెస్ట్ అధిరోహించిన సాహసి
- May 28, 2019
దోహా: ఖతారీ యువకుడు ఫహాద్ బదర్, ఎవరెస్ట్తోపాటు ల్హోట్స్ పీక్స్ని అధిరోహించిన తొలి అరబ్ వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఎవరెస్ట్తోపాటు ల్హోట్స్ పీక్స్ని కూడా తన సాహస జర్నీలో అధిరోహించడం ద్వారా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుతమైన సాహసంపై స్పందించిన మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రెండో ఖతారీగా అల్ బదర్ రికార్డులకెక్కినట్లు పేర్కొంది. ఎవరెస్ట్తోపాటు కొనసాగింపుగా ల్హోట్స్ పీక్స్ని అధిరోహించిన తొలి అరబ్ ఫహాద్ బదర్ అని మినిస్ట్రీ పేర్కొంది. రెండు అత్యున్నత శిఖరాలపై ఖతారీ ఫ్లాగ్ని ఎగరవేస్తానంటూ తన సాహసాన్ని ప్రారంభించేముందు ఫహాద్ బదర్ ప్రతిజ్ఞ చేశాడు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







