మెట్రో రెడ్లైన్లో కొత్త స్టేషన్లను ప్రారంభించనున్న ఖతార్ రైల్
- May 29, 2019
దోహా: ఖతార్ రైల్, మెట్రో రెడ్ లైన్లో మరిన్ని కొత్త స్టేషన్లను ప్రారంభించబోతోంది. కాగా, మెట్రో మరియు మెట్రోలింక్ సర్వీసులు మే 30 నుంచి జూన్ 4 వరకు పనిచేయవన, నెట్వర్క్ ఎక్స్పాన్షన్ టెస్టింగ్లో భాగంగా ఈ నిలిపివేత అమల్లో వుంటుందని ఖతార్ రైల్ వెల్లడించింది. నెట్వర్క్ ఎక్స్పాన్షన్ టెస్టింగ్ ద్వారా సర్వీసుల్ని విస్తరించడానికి వీలవుతుందనీ, కొత్త లైన్లను, కొత్త స్టేషన్లను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కటారా, ఖతార్ యూనివర్సిటీ, లుసైల్ తదితర స్టేషన్లను రానున్న రోజుల్లో ఓపెన్ చేస్తామని చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







