మెట్రో రెడ్లైన్లో కొత్త స్టేషన్లను ప్రారంభించనున్న ఖతార్ రైల్
- May 29, 2019
దోహా: ఖతార్ రైల్, మెట్రో రెడ్ లైన్లో మరిన్ని కొత్త స్టేషన్లను ప్రారంభించబోతోంది. కాగా, మెట్రో మరియు మెట్రోలింక్ సర్వీసులు మే 30 నుంచి జూన్ 4 వరకు పనిచేయవన, నెట్వర్క్ ఎక్స్పాన్షన్ టెస్టింగ్లో భాగంగా ఈ నిలిపివేత అమల్లో వుంటుందని ఖతార్ రైల్ వెల్లడించింది. నెట్వర్క్ ఎక్స్పాన్షన్ టెస్టింగ్ ద్వారా సర్వీసుల్ని విస్తరించడానికి వీలవుతుందనీ, కొత్త లైన్లను, కొత్త స్టేషన్లను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కటారా, ఖతార్ యూనివర్సిటీ, లుసైల్ తదితర స్టేషన్లను రానున్న రోజుల్లో ఓపెన్ చేస్తామని చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







