మెట్రో రెడ్లైన్లో కొత్త స్టేషన్లను ప్రారంభించనున్న ఖతార్ రైల్
- May 29, 2019దోహా: ఖతార్ రైల్, మెట్రో రెడ్ లైన్లో మరిన్ని కొత్త స్టేషన్లను ప్రారంభించబోతోంది. కాగా, మెట్రో మరియు మెట్రోలింక్ సర్వీసులు మే 30 నుంచి జూన్ 4 వరకు పనిచేయవన, నెట్వర్క్ ఎక్స్పాన్షన్ టెస్టింగ్లో భాగంగా ఈ నిలిపివేత అమల్లో వుంటుందని ఖతార్ రైల్ వెల్లడించింది. నెట్వర్క్ ఎక్స్పాన్షన్ టెస్టింగ్ ద్వారా సర్వీసుల్ని విస్తరించడానికి వీలవుతుందనీ, కొత్త లైన్లను, కొత్త స్టేషన్లను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కటారా, ఖతార్ యూనివర్సిటీ, లుసైల్ తదితర స్టేషన్లను రానున్న రోజుల్లో ఓపెన్ చేస్తామని చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?