శంషాబాద్ విమానాశ్రయం లో 1.5 కిలోల బంగారం స్వాధీనం
- June 01, 2019
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడి దుస్తుల నుంచి 1.5కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.45లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







