విజయవాడ లో అల్లరిమూక బీభత్సం..
- June 02, 2019విజయవాడ లో అర్ధరాత్రి అల్లరిమూక బీభత్సం సృష్టించింది. తమ బైక్కు సైడ్ ఇవ్వలేదనే కారణంతో తెలంగాణ నార్కట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును వెంబడించి.. గొల్లపూడి వద్దకు రాగానే బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్లోకి చొరబడి.. డ్రైవర్పై తీవ్రంగా దాడి చేసి.. 25 వేల రూపాయలు లాక్కెళ్లారు. యువకుల బీభత్సంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.. మరికొదరి కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..