యూఏఈలో ప్రారంభమైన 'ఈద్ అల్ ఫితర్' సంబరాలు
- June 04, 2019
యూఏఈ:వేలాది మంది ముస్లిం డివోటీస్, మాస్క్ల వద్దకు చేరుకుని ప్రత్యేక ఈద్ ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. ఈద్ అల్ ఫితర్ తొలి సన్ రైజ్ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించేందుకు పెద్దయెత్తున ముస్లిం డివోటీస్ మసీదుల వద్దకు చేరుకున్నారు. ఈ రోజు సవ్వాల్ తొలి రోజుగా బావిస్తున్నారు. యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ - అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ వద్ద మీటింగ్ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ యూఏఈ ప్రజలు అలాగే ఇతర ఇస్లామిక్ దేశాల్లోని ప్రజలకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సహా పలువురు ప్రముఖులకు మినిస్టర్స్ మెంబర్స్ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యావత్ ముస్లిం సమాజానికీ ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







