యూఏఈలో ప్రారంభమైన 'ఈద్ అల్ ఫితర్' సంబరాలు
- June 04, 2019
యూఏఈ:వేలాది మంది ముస్లిం డివోటీస్, మాస్క్ల వద్దకు చేరుకుని ప్రత్యేక ఈద్ ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. ఈద్ అల్ ఫితర్ తొలి సన్ రైజ్ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించేందుకు పెద్దయెత్తున ముస్లిం డివోటీస్ మసీదుల వద్దకు చేరుకున్నారు. ఈ రోజు సవ్వాల్ తొలి రోజుగా బావిస్తున్నారు. యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ - అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ వద్ద మీటింగ్ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ యూఏఈ ప్రజలు అలాగే ఇతర ఇస్లామిక్ దేశాల్లోని ప్రజలకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సహా పలువురు ప్రముఖులకు మినిస్టర్స్ మెంబర్స్ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యావత్ ముస్లిం సమాజానికీ ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







