థాయిలాండ్లో ఈద్ సెర్మనీ నిర్వహించిన సౌదీ ఇస్లామిక్ మినిస్ట్రీ
- June 07, 2019
రియాద్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దవాహ్ అండ్ గైడెన్స్, థాయిలాండ్లోని కింగ్డమ్ ఎంబసీ ఇస్లామిక్ అడ్వయిజరీ ఆఫీసర్ ఈద్ సెర్మనీని, నాంగ్ చాక్ మాస్క్ మేనేజ్మెంట్ కమిటీతో కలిసి నిర్వహించారు. 600 మంది ప్రీచర్స్, ఇమామ్స్, ఇస్లామిక్ అసోసియేషన్స్ హెడ్స్, టీచర్స్ వారి కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాస్క్ మేనేజ్మెంట్ కమిఈ హెడ్ బగ్దా మే, కింగ్ సల్మాన్కి అలాగే క్రౌన్ ప్రిన్స్కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్కి, అలాగే మినిస్టర్ షేక్ అబ్దుల్ లతీఫ్ అల్ షేక్ సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. థాయిలాండ్లోని సౌదీ అరేబియా ఎంబసీ ఇస్లామిక్ కౌన్సిలర్ డాక్టర్ యూసుఫ్ అల్ హమ్మౌది మాట్లాడుతూ, గాడ్ బ్లెస్సింగ్స్ని గుర్తు చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశమని అన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







