హువాయ్ ఐసిటి గ్లోబల్ ఫైనల్లో సత్తా చాటిన బహ్రెయిన్ విద్యార్థులు
- June 07, 2019
బహ్రెయినీ విద్యార్థులు హువాయ్ ఐసిటి కాంపిటీషన్ ఫైనల్లో సత్తా చాటారు. చైనాలోని షెన్జెన్లో జరిగిన ఈ పోటీల్లో బహ్రెయిన్ టీమ్ మూడో ర్యాంక్ని సొంతం చేసుకుంది. ఎఎంఎ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బహ్రెయిన్కి చెందిన మఖాట్రోనిక్స్ ఇంజనీరింగ్ - బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విద్యార్థి వలీద్ యూసుఫ్, మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ఈ ఘనతను దక్కించుకున్నారు. చైనాలోని షెన్జాన్లో మే 25, 26 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు టీమ్స్ ఈ పోటీల్లో పాల్గొన్నాయి. హువాయ్ ఐసిటి కాంపిటీషన్ మిడిల్ ఈస్ట్ ఇన్ చైనాకి సంబంధించి గత ఏడాది వాలీద్ అతని టీమ్ రెండో స్థానం దక్కించుకుంది. హువాయి ఐసిటి కాంపిటీషన్కి 61 దేశాల నుంచి, 1,600 కాలేజీలకు చెందిన 100,000 స్టూడెంట్స్ హాజరయ్యారు ఈ ఏడాది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







