హువాయ్ ఐసిటి గ్లోబల్ ఫైనల్లో సత్తా చాటిన బహ్రెయిన్ విద్యార్థులు
- June 07, 2019బహ్రెయినీ విద్యార్థులు హువాయ్ ఐసిటి కాంపిటీషన్ ఫైనల్లో సత్తా చాటారు. చైనాలోని షెన్జెన్లో జరిగిన ఈ పోటీల్లో బహ్రెయిన్ టీమ్ మూడో ర్యాంక్ని సొంతం చేసుకుంది. ఎఎంఎ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బహ్రెయిన్కి చెందిన మఖాట్రోనిక్స్ ఇంజనీరింగ్ - బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విద్యార్థి వలీద్ యూసుఫ్, మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ఈ ఘనతను దక్కించుకున్నారు. చైనాలోని షెన్జాన్లో మే 25, 26 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు టీమ్స్ ఈ పోటీల్లో పాల్గొన్నాయి. హువాయ్ ఐసిటి కాంపిటీషన్ మిడిల్ ఈస్ట్ ఇన్ చైనాకి సంబంధించి గత ఏడాది వాలీద్ అతని టీమ్ రెండో స్థానం దక్కించుకుంది. హువాయి ఐసిటి కాంపిటీషన్కి 61 దేశాల నుంచి, 1,600 కాలేజీలకు చెందిన 100,000 స్టూడెంట్స్ హాజరయ్యారు ఈ ఏడాది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం