హువాయ్ ఐసిటి గ్లోబల్ ఫైనల్లో సత్తా చాటిన బహ్రెయిన్ విద్యార్థులు
- June 07, 2019
బహ్రెయినీ విద్యార్థులు హువాయ్ ఐసిటి కాంపిటీషన్ ఫైనల్లో సత్తా చాటారు. చైనాలోని షెన్జెన్లో జరిగిన ఈ పోటీల్లో బహ్రెయిన్ టీమ్ మూడో ర్యాంక్ని సొంతం చేసుకుంది. ఎఎంఎ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బహ్రెయిన్కి చెందిన మఖాట్రోనిక్స్ ఇంజనీరింగ్ - బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విద్యార్థి వలీద్ యూసుఫ్, మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ఈ ఘనతను దక్కించుకున్నారు. చైనాలోని షెన్జాన్లో మే 25, 26 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు టీమ్స్ ఈ పోటీల్లో పాల్గొన్నాయి. హువాయ్ ఐసిటి కాంపిటీషన్ మిడిల్ ఈస్ట్ ఇన్ చైనాకి సంబంధించి గత ఏడాది వాలీద్ అతని టీమ్ రెండో స్థానం దక్కించుకుంది. హువాయి ఐసిటి కాంపిటీషన్కి 61 దేశాల నుంచి, 1,600 కాలేజీలకు చెందిన 100,000 స్టూడెంట్స్ హాజరయ్యారు ఈ ఏడాది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







