దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల వివరాలు..
- June 07, 2019అల్ రష్దియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 12 మంది భారతీయులున్నారు. గాయపడ్డవారిలో నలుగురు భారతీయులు వైద్య చికిత్స అనంతరం రషీద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మృతుల్ని గుర్తించేందుకు బంధువులు పెద్దయెత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. భారత కాన్సుల్ జనరల్ విపుల్, మొత్తం 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించారు. వారి వివరాలు ఈ విధంగా వున్నాయి.
1. విక్రమ్ జవహార్ ఠాకూర్
2. విమల్ కుమార్ కార్తికేయన్ కేశవపిలైకర్
3. కిరణ్ జానీ జానీ వల్లిత్తోట్టతిల్ పైలి
4. ఫిరోజ్ ఖాన్ అజీజ్ పఠాన్
5. రస్త్రష్మా ఫిరోజ్ ఖాన్ అజీజ్ పఠాన్
6. ఉమ్మర్ చొనోకతవాత్ మమ్మద్ పుతెన్
7. నబి ఉమ్మెర్ చోనోకటవత్
8. వాసుదేవ్ విషన్దాస్
9. రాజన్ పుతియాపురాయిల్ గోపాలన్
10. జమాలుద్దీన్ ముహమ్మెదున్ని జమాలుద్దీన్
11. ప్రబుల మాధవన్ దీపా కుమార్
12. రోషిని మూల్చందాని.
ఆసుపత్రిలో మరికొంతమంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న దరిమిలా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మృతదేహాల్ని స్వస్థలాలకు చేర్చేందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి