యూఏఈ స్కూల్స్ - సమ్మర్ టైమింగ్స్ ప్రకటన
- June 10, 2019
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూఏఈ స్కూల్స్కి సమ్మర్ టైమింగ్స్ని ప్రకటించింది. ఎంఓఈ కరికులమ్ని పాటించే స్కూల్స్కి జూన్ అలాగే జులై నెలలకుగాను ఈ టైమింగ్స్ వర్తిస్తాయి. కిండర్ గార్టెన్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు స్కూల్ వుంటుంది. టీచర్స్ షిఫ్ట్ మధ్యాహ్నం 1 గంటతో ముగుస్తుంది. ప్రైమరీ స్కూల్స్ (బాలురు) తొలి సెషన్ 7.15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. లాస్ట్ సెషన్ 12.37 నిమిసాలకు ముగుస్తుంది. కొత్త ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ అసెంబ్లీ వుండదు. సెషన్స్ మధ్య మూడు నిమిషల బ్రేక్ వుంటుంది. అన్ని లెవల్స్కి ఒక్కో సెషన్ కోసం 40 నిమిషాలు కేటాయించారు. ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ క్లాస్ బాయ్స్కి తొలి సెషన్ ఉదయం 7.15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆఖరి సెషన్ మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ముగుస్తుంది. అదే బాలికల విషయానికొస్తే ఉదయం 8 గంటలకు తొలి సెషన్ స్టార్ట్ అయి, చివరి సెషన్ మధ్యాహ్నం 2.05 నిమిషాలకు ముగుస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









