యూఏఈ స్కూల్స్ - సమ్మర్ టైమింగ్స్ ప్రకటన
- June 10, 2019
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూఏఈ స్కూల్స్కి సమ్మర్ టైమింగ్స్ని ప్రకటించింది. ఎంఓఈ కరికులమ్ని పాటించే స్కూల్స్కి జూన్ అలాగే జులై నెలలకుగాను ఈ టైమింగ్స్ వర్తిస్తాయి. కిండర్ గార్టెన్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు స్కూల్ వుంటుంది. టీచర్స్ షిఫ్ట్ మధ్యాహ్నం 1 గంటతో ముగుస్తుంది. ప్రైమరీ స్కూల్స్ (బాలురు) తొలి సెషన్ 7.15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. లాస్ట్ సెషన్ 12.37 నిమిసాలకు ముగుస్తుంది. కొత్త ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ అసెంబ్లీ వుండదు. సెషన్స్ మధ్య మూడు నిమిషల బ్రేక్ వుంటుంది. అన్ని లెవల్స్కి ఒక్కో సెషన్ కోసం 40 నిమిషాలు కేటాయించారు. ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ క్లాస్ బాయ్స్కి తొలి సెషన్ ఉదయం 7.15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆఖరి సెషన్ మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ముగుస్తుంది. అదే బాలికల విషయానికొస్తే ఉదయం 8 గంటలకు తొలి సెషన్ స్టార్ట్ అయి, చివరి సెషన్ మధ్యాహ్నం 2.05 నిమిషాలకు ముగుస్తుంది.
తాజా వార్తలు
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!







