యూఏఈ స్కూల్స్ - సమ్మర్ టైమింగ్స్ ప్రకటన
- June 10, 2019
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూఏఈ స్కూల్స్కి సమ్మర్ టైమింగ్స్ని ప్రకటించింది. ఎంఓఈ కరికులమ్ని పాటించే స్కూల్స్కి జూన్ అలాగే జులై నెలలకుగాను ఈ టైమింగ్స్ వర్తిస్తాయి. కిండర్ గార్టెన్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు స్కూల్ వుంటుంది. టీచర్స్ షిఫ్ట్ మధ్యాహ్నం 1 గంటతో ముగుస్తుంది. ప్రైమరీ స్కూల్స్ (బాలురు) తొలి సెషన్ 7.15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. లాస్ట్ సెషన్ 12.37 నిమిసాలకు ముగుస్తుంది. కొత్త ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ అసెంబ్లీ వుండదు. సెషన్స్ మధ్య మూడు నిమిషల బ్రేక్ వుంటుంది. అన్ని లెవల్స్కి ఒక్కో సెషన్ కోసం 40 నిమిషాలు కేటాయించారు. ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ క్లాస్ బాయ్స్కి తొలి సెషన్ ఉదయం 7.15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆఖరి సెషన్ మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ముగుస్తుంది. అదే బాలికల విషయానికొస్తే ఉదయం 8 గంటలకు తొలి సెషన్ స్టార్ట్ అయి, చివరి సెషన్ మధ్యాహ్నం 2.05 నిమిషాలకు ముగుస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..