15,000 కిలోల పేపర్ వేస్ట్ని కలెక్ట్ చేసిన 8 ఏళ్ళ చిన్నారి
- June 12, 20198 ఏళ్ళ ఎకో వారియర్, సుమారు 15,000 కిలోల పేపర్ వేస్ట్ని దుబాయ్లో కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ - నేషనల్ వైడ్ రీసైక్లింగ్ క్యాంపెయినింగ్ సందర్భంగా భారతీయ విద్యార్థిని నియా టోనీ ఈ ఘనతను సాధించింది. ఈ క్రమంలో 22వ ఎడిషన్ ఎమిరేట్స్ రీసైక్లింగ్ అవార్డుని కూడా గెల్చుకుంది నియా టోనీ. ఈ క్యాంపెయిన్ ద్వారా ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్, ప్రాజెక్టడ్ కార్బన్ ఎమిషన్స్ని కనీసం 73,393 మెట్రిక్ టన్నుల మేర తగ్గించగలిగింది. కార్పొరేషన్స్, అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇండివిడ్యుయల్స్ / ఫ్యామిలీస్ అనే మూడు కేటగిరీల కింద ఎకో ఫ్రెండ్లీ డ్రైవ్ని నిర్వహించారు. పేపర్, ప్లాస్టిక్, గ్లాస్, క్యాన్స్, మొబైల్స్ అండ్ టోనర్స్ని కలెక్ట్ చేయడం ల్యంగా పెట్టుకున్నారు. టోనీ, పేపర్ సెక్షన్లో ఇండివిడ్యువల్ కేటగిరీలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది. మొత్తం 14,914 కిలోల పేపర్ వేస్ట్ సేకరించిందామె.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన