ఒమన్లో 50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- June 15, 2019
మస్కట్:ఎడారి ప్రాంతాల్లో వాతావరణం రానున్న రోజుల్లో మరింత వేడిగా మారబోతోంది. కొన్ని చోట్ల 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) అంచనా వేస్తోంది. సుల్తానేట్లోని వెస్టర్న్ ఏరియాస్లో ఈ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చనున్న నేపథ్యంలో డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్కి దూరంగా వుండాలని ప్రజలకు పిఎసిఎ సూచించింది. రానున్న మూడు రోజుల్లో డిజర్ట్ ఏరియాస్ అలాగే హజార్ మౌంటెయిన్స్ వెస్ట్ ఏరియాస్లో వాతావరణం 46 నుంచి 49 డిగ్రీలకు చేరుకోవచ్చు. డిజర్ట్ ఏరియాస్లో ఇది 50 డిగ్రీలను టచ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఒమన్ మిటియరాలజీ అథారిటీ సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







